పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్కి బానిసై అనారోగ్యంతో బాలుడు మృతి
ABN, First Publish Date - 2020-08-11T14:56:01+05:30
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్కి బానిసై అనారోగ్యంతో పవన్ (16) అనే బాలుడు మృతి చెందాడు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్కి బానిసై అనారోగ్యంతో పవన్ (16) అనే బాలుడు మృతి చెందాడు. నిద్రాహారాలు మానేసి 24 గంటలు గేమ్ మోజులో పడి పవన్ ఆనారోగ్యం పాలయ్యాడు. నాలుగు రోజులుగా ఆరోగ్యం క్షీణించి ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పవన్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
Updated Date - 2020-08-11T14:56:01+05:30 IST