ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు: వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-11-30T18:17:23+05:30

చిత్తూరు: నాలుగు రోజులకు ముందు వాగులో కొట్టుకుపోయిన తలుపులపల్లికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే బాలుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: నాలుగు రోజులకు ముందు వాగులో కొట్టుకుపోయిన తలుపులపల్లికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే బాలుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. పూతలపట్టు మండలం చవటపల్లి రెండో చెక్ డ్యామ్ వద్ద కిరణ్ మృతదేహాన్ని గుర్తించారు. తలుపులపల్లికి చెందిన మురళీమోహన్ రెడ్డి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు రోజుల క్రితం వాగులో గలంతు అయ్యాడు. కిరణ్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Updated Date - 2020-11-30T18:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising