ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ABN, First Publish Date - 2020-06-05T21:59:16+05:30

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గాలయ్య(52) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గాలయ్య(52) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గాలయ్యను స్థానికులు చౌటుప్పల్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మూడు నెలల క్రితమే గాలయ్య ముంబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.


Updated Date - 2020-06-05T21:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising