ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యభర్తల మధ్య గొడవ.. మామ హత్య

ABN, First Publish Date - 2020-02-13T16:05:28+05:30

దంపతుల గొడవపడుతుండగా సర్దుబాటు చేసేందుకు వెళ్ళిన మామ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : దంపతుల గొడవపడుతుండగా సర్దుబాటు చేసేందుకు వెళ్ళిన మామ ( మహిళ తండ్రి) హత్యకు గురైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఉదయగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌసియానగర్‌ నివాసి ఆటో డ్రైవర్‌ సలీం (50) కుమార్తెతో  కొన్నేళ్ల క్రితం పెయింటర్‌ నదీంకు వివాహమైంది. నదీంకు భార్యపై అనుమానం ఉండడంతో తరచూ గొడవలు సాగుతుండేవి. పలుమార్లు సలీం మధ్యవర్తిగా వెళ్ళి రాజీ కుదిర్చారు. ఇలా బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ సాగుతుండడంతో మరోసారి సలీం జోక్యం చేసుకుని ఇరువురిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆవేశంలో భార్యను చాకుతో పొడిచేందుకు నదీం దూసుకెడుతుండగా అడ్డుకునేందుకు సలీం యత్నించారు. అంతలోనే నదీం చాకుతో మామ సలీం గొంతుభాగంలో తీవ్రంగా దాడి చేయడంతో సలీం మృతి చెందాడు.   కేసు దర్యాప్తులో ఉంది.  

Updated Date - 2020-02-13T16:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising