ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం: ఆటో-ట్యాంకర్ ఢీ.. ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2020-09-26T00:02:23+05:30

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో- ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో- ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంధులు ఉన్నారు. కాకినాడ శారదాదేవి టెంపుల్, భానుగుడికి చెందిన వారుగా గుర్తించారు. మూడో వ్యక్తి ఆటోడ్రైవర్ ఆరెళ్ళ వెంకటేష్( 17)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-26T00:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising