ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పేషెంట్‌ను ఆస్పత్రికి తరలిస్తుంటే.. అధికారులపై దాడి?

ABN, First Publish Date - 2020-04-12T01:05:49+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కూడా విజృంభిస్తోంది. రోజురోజుకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరట్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కూడా విజృంభిస్తోంది. రోజురోజుకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోంది.  ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్ సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన బాధితుడి ఇంటికి చేరుకున్నారు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లబోయారు. అయితే దానికి అతను నిరాకరించాడు. దీంతో ఏం చేయాలో తోచని అధికారులు.. అతన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. ఇలా తీసుకెళ్తుండగా సదరు అధికారుల బృందంపై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ నగర మెజిస్ట్రేట్, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థి వెల్లడించారు. శనివారం జరిగిన ఈ దాడితో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-12T01:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising