ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమారుడి మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లి ఖననం చేసిన తండ్రి

ABN, First Publish Date - 2020-03-28T14:47:03+05:30

అనంతపురం: అనారోగ్యంతో కుమారుడు చనిపోతే చేతులపై మోసుకెళ్లి ఓ తండ్రి ఖననం చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనారోగ్యంతో కుమారుడు చనిపోతే చేతులపై మోసుకెళ్లి ఓ తండ్రి ఖననం చేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరిలోని ఓ కుటుంబం చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నకొడుకు అనారోగ్యం పాలయ్యాడు. హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందాడు. కన్నకొడుకు మృతి ఓ వైపు కృంగదీస్తుంటే అంత్యక్రియలకు కూడా డబ్బులేక ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. కరోనా కారణంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమారుడి మృతదేహాన్ని కన్నతండ్రి చేతులపై మోసుకెళ్లి ఖననం చేశాడు. 


Updated Date - 2020-03-28T14:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising