ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2020-02-09T16:18:17+05:30

నిజామాబాద్: ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ వద్ద బోడ అవినాశ్(19) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడిపోయి గల్లంతయ్యాడు. డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్ మాతృతండాకు చెందిన అవినాశ్ కూలీ పని నిమిత్తం కాకతీయ కాలువ వద్దకు వచ్చాడు. పని అనంతరం కాళ్లూచేతులు కడుక్కోవడానికి కాలువలో దిగి అవినాశ్ గల్లంతయ్యాడు. 

Updated Date - 2020-02-09T16:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising