ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి మృతి

ABN, First Publish Date - 2020-09-21T20:42:01+05:30

జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి రజిత మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గర్భిణి రజిత సోదరుడితో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - 2020-09-21T20:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising