ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మగ్లింగ్: ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్ల సీజ్!

ABN, First Publish Date - 2020-07-25T14:42:26+05:30

స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 13 మందిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కస్లమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 13 మందిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కస్లమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 7.5 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి భారత్ చేరుకున్న వారిని ఎయిర్‌పోర్టులోనే అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టైన వారందరూ దుబాయ్‌లో కార్మికులుగా పనిచేసేవారని, కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వారు ఇటీవలే భారత్‌కు తిరిగివచ్చారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ రూ. 66.6 లక్షలు అని వారు తెలిపారు.

Updated Date - 2020-07-25T14:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising