ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యెస్ బ్యాంకు కేసులో అనిల్ అంబానీకి సమన్లు

ABN, First Publish Date - 2020-03-17T03:30:23+05:30

యెస్ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: యెస్ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు అందాయి. ఆయనతోపాటు జీ గ్రూపునకు చెందిన సుభాష్ చంద్ర, జెట్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ కూడా విచారణలో పాల్గొనాలంటూ ఈడీ సమన్లు జారీచేసింది. అలాగే ఇండియాబుల్స్‌కు చెందిన సమీర్ గెహ్లాట్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కపిల్ వాధవన్‌ను కూడా యెస్ బ్యాంకు కేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ ఆదేశించింది. వీరితోపాటు అవంత గ్రూపునకు చెందిన గౌతం థాపర్‌ కూడా ఈడీ సమన్లు పంపిన వారిలో ఉన్నారు. కాగా, ఈడీ విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుభాష్ చంద్ర పేర్కొన్నారు. అలాగే ఈ నెల 19న అంబానీ ఈ విచారణలో పాల్గొనాల్సి ఉంది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం ప్రకటించారు.

Updated Date - 2020-03-17T03:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising