ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్ఎంఈలకు బకాయి..రూ.5 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2020-05-26T10:36:29+05:30

పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు అన్నీ కలిసి ఎంఎ్‌సఎంఈలకు రూ.5 లక్షల కోట్లకు పైబడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు అన్నీ కలిసి ఎంఎ్‌సఎంఈలకు రూ.5 లక్షల కోట్లకు పైబడి బకాయి ఉన్నాయని, ఆ సొమ్మంతా వారి వద్ద ఇరుక్కుపోయి ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోగా ఈ బకాయిలు చెల్లిస్తాయని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రప్రభుత్వాల సారథ్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బకాయిలు చెల్లించేలా చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు ఆయన చెప్పారు. 


రుణపరపతి అందించడంలో కీలక పాత్ర పోషిం చే విధంగా ఎన్‌బీఎ్‌ఫసీలను మరింత పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ఒక స్కీమ్‌ రూపొందించిందని ఆయన అన్నారు. ఎంఎ్‌సఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడాన్ని ప్రోత్సహించేందుకు అందులో ‘గ్రామీణ పరిశ్రమలు’ అనే అనుబంధ విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు గడ్కరీ చెప్పారు. 

Updated Date - 2020-05-26T10:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising