ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,065 కోట్లు

ABN, First Publish Date - 2020-10-24T07:23:08+05:30

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి టెక్‌ మహీంద్రా లాభం రూ.1,064.60 కోట్లుగా నమోదైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి టెక్‌ మహీంద్రా లాభం రూ.1,064.60 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు మెరుగైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన లాభం 5.27 శాతం తగ్గింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.32 శాతం వృద్ధి చెంది రూ.9,371 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి కంపెనీ 42.1 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.15 ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఉద్యోగుల జీతాలను దశల వారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2020-10-24T07:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising