ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీసీ చేతికి సన్‌రైజ్‌ ఫుడ్స్‌

ABN, First Publish Date - 2020-05-25T06:00:13+05:30

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌.. తాజాగా కోల్‌కతా కేంద్రంగా పనిచేసే సన్‌రైజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌ఫపీఎల్‌) కంపెనీని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఐటీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌.. తాజాగా కోల్‌కతా కేంద్రంగా పనిచేసే సన్‌రైజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌ఫపీఎల్‌) కంపెనీని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఐటీసీ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు చెల్లించి ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. దేశ తూర్పు ప్రాంతంలోని మసాలా, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లో ఎస్‌ఎ్‌ఫపీఎల్‌కు మంచి పట్టుంది. దీంతో ఈ మార్కెట్లలో తన పట్టు మరింత పెంచుకోవచ్చని ఐటీసీ భావిస్తోంది. 

Updated Date - 2020-05-25T06:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising