ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్టుబడుల కోసం ప్రత్యేక గ్రూపులు

ABN, First Publish Date - 2020-06-04T06:00:06+05:30

ర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రెండు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. కార్యదర్శుల సాధికార గ్రూపు (ఈజీఓఎస్‌), ప్రాజెక్టుల అభివృద్ధి సెల్‌ (పీడీసీ) పేరుతో ఈ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. చైనాలోని అనేక విదేశీ కంపెనీలు ఆ దేశానికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయడం విశేషం. 


Updated Date - 2020-06-04T06:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising