ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలో అతి చేస్తే వేటు: ఎస్‌బీఐ

ABN, First Publish Date - 2020-04-04T05:56:47+05:30

సోషల్‌ మీడియాలో ఉద్యోగులు ఎవరైనా అతి చేస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా సర్కిళ్లలోని బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు (సీజీఎం) అందరికీ లేఖలు అందాయి. ఇటీవల కొందరు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : సోషల్‌ మీడియాలో ఉద్యోగులు ఎవరైనా అతి చేస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా సర్కిళ్లలోని బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు (సీజీఎం) అందరికీ లేఖలు అందాయి. ఇటీవల కొందరు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో బ్యాంకు విధానాలు, మేనేజ్‌మెంట్‌, శాఖల పనితీరుపై విమర్శలు పోస్టు చేస్తుండడంతో ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

Updated Date - 2020-04-04T05:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising