ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుసగా రెండోరోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN, First Publish Date - 2020-07-02T23:49:42+05:30

దేశీయ మార్కెట్లు ఇవాళ వరుసగా రెండోరెండో భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ షేర్లు లాభాల బాట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశీయ మార్కెట్లు ఇవాళ వరుసగా రెండోరెండో భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ షేర్లు లాభాల బాట పట్టడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 429 పాయింట్లు (1.21 శాతం) లాభపడి 35,844 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 122 పాయింట్లు (1.17 శాతం) ఎగసి 10,552 వద్ద ముగిసింది. ఎంఅండ్ఎం, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర షేర్లు అత్యధికంగా 6.21 శాతానికి పైబడి లాభం నమోదు చేశాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, కొటాక్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు 1.92 శాతం వరకు నష్టపోయాయి.  

Updated Date - 2020-07-02T23:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising