ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెన్సెక్స్‌ ‌ దూకుడు.. 748 పాయింట్ల లాభం

ABN, First Publish Date - 2020-08-05T06:32:02+05:30

స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు మంగళవారం తెరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్ల అండతో సూచీలు పరుగులు తీశాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు మంగళవారం తెరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్ల అండతో సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ 748.31 పాయింట్ల లాభంతో 37,687.91 దగ్గర క్లోజవగా, నిఫ్టీ 203.65 పాయింట్ల లాభంతో 11,095.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ప్యాక్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు అత్యధికంగా 7.10 శాతం లాభంతో రూ.2151.15 వద్ద క్లోజైంది. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాబాల్లో ట్రేడవడం ఇందుకు దోహదం చేసింది. హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ కొత్త ఆంక్షలతో ఐటీ, టెక్నాలజీ కంపెనీల షేర్లు మాత్రం నీరసించాయి.  

Updated Date - 2020-08-05T06:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising