ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితాన్ని పునఃపరిశీలించుకోండి

ABN, First Publish Date - 2020-04-03T06:02:15+05:30

కరోనా సంక్షోభం ఇదివరకెన్నడూ ఎరుగనిదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పునఃపరిశీలించుకోవాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘కరోనా’ తర్వాత దశకు సిద్ధం కండి
  • సిబ్బందికి ఆనంద్‌ మహీంద్రా లేఖ 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ఇదివరకెన్నడూ ఎరుగనిదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పునఃపరిశీలించుకోవాలని మహీంద్రా తన గ్రూప్‌ ఉద్యోగులకు సూచించారు. కరోనా తర్వాత దశకు సిద్ధం కావాలంటూ వారికి లేఖ రాశారు. మహీంద్రా గ్రూప్‌లో 2 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవాలని.. ప్రస్తుత ఖాళీ సమాయాన్ని సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణల కోసం ఉపయోగించుకోవాలని మహీంద్రా సూచించారు. భవిష్యత్‌ కోసం మరింత ఉన్నతాశయాల్ని నిర్దేశించుకోవాలని.. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. 

Updated Date - 2020-04-03T06:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising