ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 82 మార్క్ దాటేసిన లీటర్ పెట్రోలు ధర

ABN, First Publish Date - 2020-11-28T22:26:53+05:30

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర రూ. 82, డీజిల్ ధర రూ. 72 మార్కును దాటేసింది. గత 9 రోజుల్లో ధరలు పెరగడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర రూ. 82, డీజిల్ ధర రూ. 72 మార్కును దాటేసింది. గత 9 రోజుల్లో ధరలు పెరగడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. నేడు లీటరు పెట్రోలు 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 82.13కు చేరుకుంది. అలాగే, లీటరు డీజిల్ ధర రూ. 71.86 నుంచి రూ. 72.13కు పెరిగింది. దాదాపు రెండు వారాల తర్వాత ఈ నెల 20న చమురు సంస్థలు ధరలను సవరించాయి. ఈ 9 రోజుల్లో పెట్రోలుపై రూ. 1.07, డీజిల్‌పై రూ. 1.67 పెరిగింది.

Updated Date - 2020-11-28T22:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising