ఓఎన్జీసీ చేతికి 7 క్షేత్రాలు
ABN, First Publish Date - 2020-10-23T06:18:29+05:30
చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది...
న్యూఢిల్లీ: చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది. చమురు, సహజ వాయువు నియంత్రణ సంస్థ డీజీహెచ్.. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ 5వ రౌండ్ కింద 12 క్షేత్రాలకు నిర్వహించిన బిడ్డింగ్లో ఓఎన్జీసీ 7 క్షేత్రాలను చేజిక్కించుకోగా ఆయిల్ ఇండియా 4 బ్లాక్స్ను దక్కించుకుంది.
Updated Date - 2020-10-23T06:18:29+05:30 IST