ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పీఎస్‌బీ చీఫ్‌లతో నిర్మల భేటీ

ABN, First Publish Date - 2020-05-22T07:01:21+05:30

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సారథులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. కరోనా కల్లోలంతో కుదేలైన జీడీపీకి ఊతమిచ్చేందుకు జరుగుతున్న రుణ వితరణ ప్రయత్నాలతోపాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సారథులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. కరోనా కల్లోలంతో కుదేలైన జీడీపీకి ఊతమిచ్చేందుకు జరుగుతున్న రుణ వితరణ ప్రయత్నాలతోపాటు పలు అంశాలను మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సమీక్షించనున్నారు. వాస్తవానికి ఈ నెల 11న వారితో మంత్రి భేటీ కావాల్సింది. ఉద్దీపనల ప్యాకేజీని విడతలవారీగా ప్రకటించాల్సి రావడంతో ఇది వాయిదా పడింది.

Updated Date - 2020-05-22T07:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising