ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందగమనం ప్రస్తావనేదీ?

ABN, First Publish Date - 2020-02-18T09:22:17+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగించిందని ప్రధానమంత్రి ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బడ్జెట్‌లో దార్శనికత లేదు
  • ప్రధాని ఆర్థిక సలహామండలి 
  • సభ్యురాలు అషిమా ఆక్షేపణ


ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మాంద్యం ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగించిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాత్కాలిక (పార్ట్‌టైమ్‌) సభ్యురాలు అషిమా గోయల్‌ అన్నారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని తగ్గించడం, ఆదాయ పన్ను చెల్లింపును సరళీకరించడం వంటి సానుకూలతలు ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో దార్శనికత లోపించిందని అన్నారు. కొత్త ప్రభుత్వ మొదటి అసలైన బడ్జెట్‌గా తమ విజనేంటో చెప్పలేదు. మొత్తంగా ఇది నిరాశపరచింది. అయితే తన చర్యల ద్వారా నిర్మల సమతూకం సాధించారు. 

Updated Date - 2020-02-18T09:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising