ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరవ్‌ ఆస్తుల స్వాధీనం

ABN, First Publish Date - 2020-07-09T06:17:17+05:30

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.329.66 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది. దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టడమే కాకుండా చట్టం నుంచి తప్పించుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.329.66 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది. దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టడమే కాకుండా చట్టం నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పరారీ అయ్యే ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు మోదీ ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చట్టం పరిధిలో జరిగిన తొలి స్వాధీనం ఇదేనని ఈడీ తెలిపింది. ముంబైకి చెందిన వోర్లిలోని భవనం, అలీబాగ్‌లోని భూమి, జైసల్మీర్‌లోని విండ్‌ మిల్లు, లండన్‌, యుఏఇలోని ఫ్లాట్లు వీటిలో ఉన్నాయి.


Updated Date - 2020-07-09T06:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising