ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు

ABN, First Publish Date - 2020-03-30T23:03:24+05:30

గత నాలుగు సెషన్లలో లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ కుదేలయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గత నాలుగు సెషన్లలో లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ కుదేలయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్స్, ఆటో, మెటల్స్, రియాల్టీ స్టాకులు సహా అన్ని సూచీలు నేలచూపులు చూడడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 29 వేల మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ సైతం అదే బాటలో పయనించి 8300 కంటే దిగువకు పడిపోయింది.  ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటుండడంతో.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,375.27 పాయింట్ల (4.61 శాతం) నష్టంతో 28,440.32 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 379.15 పాయింట్ల (4.38 శాతం) నష్టపోయి 8,281.10 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

Updated Date - 2020-03-30T23:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising