ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంపియర్‌ ఈ-స్కూటర్లలో కొత్త వేరియంట్లు

ABN, First Publish Date - 2020-10-01T06:21:10+05:30

గ్రీవ్స్‌ కాటన్‌కు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో కొత్త వేరియంట్లను విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రారంభ ధర రూ. 42,490


ముంబై: గ్రీవ్స్‌ కాటన్‌కు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. కంపెనీ రియో, మ్యాగ్నస్‌, జీల్‌, వీ48 పేర్లతో పలు మోడళ్లను విక్రయిస్తోంది. దేశంలోని 180 నగరాలు, పట్టణాల్లో కంపెనీకున్న డీలర్‌షి్‌పలలో ఈ కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. వీటి ధర మోడల్‌ను బట్టి రూ.42,490 నుంచి మొదలుకొని రూ.66,949 వరకు ఉంది.  

Updated Date - 2020-10-01T06:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising