ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, తెలంగాణలో జియో చందాదారులు 3.1 కోట్లు

ABN, First Publish Date - 2020-09-29T06:20:57+05:30

తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో ఖాతాలో జూన్‌లో కొత్తగా 1.46 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో రెండు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో మొత్తం చందాదారులు 3.1 కోట్ల మందికి మించిందని కంపెనీ వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో ఖాతాలో జూన్‌లో కొత్తగా 1.46 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో రెండు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో మొత్తం చందాదారులు 3.1 కోట్ల మందికి మించిందని కంపెనీ వెల్లడించింది. ట్రాయ్‌ గణాంకాల మేరకు దేశవ్యాప్తం గా కూడా జూన్‌లో రిలయన్స్‌ జియో చందాదారులు 45 లక్షలకు పైగా పెరిగి 39.72 లక్షలకు చేరారు. మార్కెట్‌ వాటాపరంగా 34.8 శాతం వాటాతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో ఉంది. 


Updated Date - 2020-09-29T06:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising