ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎంజేడీవై ఖాతాల్లో సొమ్ము భద్రం: ఎస్‌బీఐ

ABN, First Publish Date - 2020-04-10T06:48:37+05:30

నగదు బదిలీ పథకం ద్వారా ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో జమ చేసే నగదును, లబ్ధిదారులు వెంటనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగదు బదిలీ పథకం ద్వారా ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో జమ చేసే నగదును, లబ్ధిదారులు వెంటనే తీసుకోకపోతే ఆ సొమ్ము ప్రభుత్వానికి బదిలీ అవుతుందన్న వార్తలను ఎస్‌బీఐ హైదరాబాద్‌  సర్కిల్‌ తోసిపుచ్చింది. సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) ఓపీ మిశ్రా గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన వచ్చిన పుకార్లను తోసిపుచ్చారు. దీనిపై ఎలాంటి భయాలు అవసరం లేదని, అత్యవసరమైతే తప్ప, ఖాతాదారులు తమ  ఖాతాల నుంచి ఈ నగదు విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక దూరం పాటించడం కోసం ఖాతాదారులు డిజిటల్‌ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కూడా మిశ్రా కోరారు. 

Updated Date - 2020-04-10T06:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising