ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెర్సిడెస్‌ ఎస్‌యూవీ కూపే

ABN, First Publish Date - 2020-09-24T06:23:44+05:30

మెర్సిడెస్‌ ఎస్‌యూవీ కూపే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర రూ.1.2 కోట్లు


ముంబై : మెర్సిడెస్‌ బెంజ్‌ సరికొత్త మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఏఎంజీ జీఎల్‌ఈ 53 4మాటిక్‌+కూపేను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలో కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1.2 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న ఏఎంజీ 43 కూపే స్థానంలో ఈ కారు ప్రవేశపెట్టినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం భారత మార్కెట్లో కంపెనీకి చెందిన మొత్తం ఏడు ఎస్‌యూవీలు, ఎస్‌యూవీ కూపేలు ఉన్నట్టవుతుందని తెలియచేసింది. ఈ కారు 300డి, 400డి, 450, ఏఎంజీ జీఎల్‌ఈ 53 కూపె వేరియెంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని మెర్సిడెస్‌ బెంజ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-24T06:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising