ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండియా ఫండ్‌కు రూ.75 కోట్ల నిధులు

ABN, First Publish Date - 2020-08-11T06:14:36+05:30

హైదరాబాద్‌కు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీ ఎండియా పార్టనర్స్‌ ఫండ్‌లో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఐఎ్‌ఫసీ) రూ.75 కోట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌కు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీ ఎండియా పార్టనర్స్‌ ఫండ్‌లో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఐఎ్‌ఫసీ) రూ.75 కోట్లు (దాదాపు 10 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. ఎండియా ఫండ్‌ 2కి ఐఎ్‌ఫసీ నిధులు అందించిందని ఎండియా పార్టనర్స్‌ వ్యవస్థాపకులు ఏ సతీష్‌, రమేశ్‌ బైరపనేని తెలిపారు. మేధో సంపత్తి హక్కులున్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌ కంపెనీల్లో ఎండియా పార్టనర్స్‌ సీడ్‌, ఎర్లీ స్టేజ్‌ పెట్టుబడులను పెడుతోంది.   


Updated Date - 2020-08-11T06:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising