ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండీహెచ్‌ అధినేత కన్నుమూత

ABN, First Publish Date - 2020-12-04T06:17:48+05:30

ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్‌, యజమాని, మహాషె ధర్మపాల్‌ గులాటీ (97) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఆయన గురువారం కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్‌, యజమాని, మహాషె ధర్మపాల్‌ గులాటీ (97) ఇక లేరు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఆయన గురువారం కన్నుమూశారు. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించిన గులాటీ దేశ విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి శరణార్దిగా వచ్చారు. ఢిల్లీలో కొన్నాళ్లు జట్కా బండి నడిపిన ఆయన తర్వాత తన తండ్రి స్థాపించిన మసాలా దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్‌ను అతిపెద్ద మసాలా దినుసుల తయారీ సంస్థగా తీర్చిదిద్దారు. వ్యాపార, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్ర భుత్వం గతఏడాది పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-04T06:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising