ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ రిటర్న్‌ల జాప్యంపై గరిష్ఠ లేటు ఫీజు రూ.500

ABN, First Publish Date - 2020-07-04T06:46:58+05:30

జీఎస్‌టీఆర్‌-3బి నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఒక్కో రిటర్న్‌పై గరిష్ఠ లేట్‌ పేమెంట్‌ ఫీజును రూ.500కి పరిమితం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జీఎస్‌టీఆర్‌-3బి నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఒక్కో రిటర్న్‌పై గరిష్ఠ లేట్‌ పేమెంట్‌ ఫీజును రూ.500కి పరిమితం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలన్న షరతుపై 2017 జూలై నుంచి 2020 జూలై వరకు దాఖలయ్యే రిటర్న్‌లన్నింటికీ ఈ ఫీజు వర్తిస్తుందని సీబీఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను చెల్లింపు జీరో (నిల్‌ రిటర్న్‌)  ఉన్న కేసుల్లో ఈ లేట్‌ పేమెంట్‌ ఫీజు కూడా ఉండదని తెలియచేసింది.

Updated Date - 2020-07-04T06:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising