ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 రోజుల్లో రూ.53,000 కోట్ల ఉపసంహరణ

ABN, First Publish Date - 2020-03-28T06:10:10+05:30

పండగలు, ఎన్నికల సమయంలోనే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్‌-19తో తలెత్తిన తిప్పల నుంచి బయటపడేందుకూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పండగలు, ఎన్నికల సమయంలోనే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్‌-19తో తలెత్తిన తిప్పల నుంచి బయటపడేందుకూ ప్రజలు పెద్దఎత్తున బ్యాంకుల నుంచి నగదు వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి 13తో ముగిసిన 15 రోజుల్లో రూ.53,000 కోట్ల నగదును ప్రజలు బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకున్నారు. గత 16 నెలల్లో ఎన్నడూ బ్యాంకుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు వెనక్కి తీసుకోలేదు. దీంతో ప్రజల దగ్గర చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది. 

Updated Date - 2020-03-28T06:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising