క్యుఐపీ ద్వారా 7442 కోట్లను సమీకరించిన కోటక్ మహీంద్రా బ్యాంక్
ABN, First Publish Date - 2020-06-01T05:55:42+05:30
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యుఐపీ) ద్వారా రూ.7,442.50 కోట్లను సమీకరించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది...
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యుఐపీ) ద్వారా రూ.7,442.50 కోట్లను సమీకరించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. క్యుఐపీలో భాగంగా మొత్తం 6.5 కోట్ల షేర్లను జారీ చేసింది. ఒక్కో షేరును రూ.1,145 ధరతో జారీ చేయటం ద్వారా ఈ మొత్తాలను సమీకరించింది.
Updated Date - 2020-06-01T05:55:42+05:30 IST