ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్‌ పథకం కింద అందరికీ ఐటీ మినహాయింపు

ABN, First Publish Date - 2020-10-30T06:35:04+05:30

రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్‌ పథకం కింద ఐటీ మినహాయింపు కల్పించనున్నట్లు సీబీడీటీ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్‌ పథకం కింద ఐటీ మినహాయింపు కల్పించనున్నట్లు సీబీడీటీ ప్రకటించింది. ఇదివరకు నిర్ణయించిన ప్రకారం.. ఈ పథకం కింద చెల్లించే రూ. 36,000 వరకు నగదు అలవెన్సుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఐటీ మినహాయింపునిచ్చారు. ఈ రాయితీని అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2020-10-30T06:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising