ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌పై రూ.4.5 కోట్ల జరిమానా

ABN, First Publish Date - 2020-10-18T06:43:58+05:30

హిందూజా గ్రూప్‌ సంస్థ ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: హిందూజా గ్రూప్‌ సంస్థ ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. పలు నిబంధనలు పాటించనందుకుగాను బ్యాంక్‌పై రూ.4.5 కోట్ల భారీ జరిమానా విధించింది.


బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్‌ 47 ఏ(1) ప్రకారంగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆర్‌బీఐ గతంలోనే బ్యాంక్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

బ్యాంక్‌ స్పందనను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2020-10-18T06:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising