ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN, First Publish Date - 2020-08-07T23:42:04+05:30

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 15.12 పాయింట్లు (0.04శాతం) బలపడి 38040.57 వద్ద క్లోజ్ అయ్యింది. బీఎస్‌ఈ నిఫ్టీ 13.80 పాయింట్లు (0.12 శాతం) లాభంతో 11214 వద్ద స్థిరపడింది. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేయగా.. టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు వెనుకబడ్డాయి. 

Updated Date - 2020-08-07T23:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising