ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోనున్న భారత్‌

ABN, First Publish Date - 2020-04-09T06:16:36+05:30

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 31 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది భారత్‌కు గొప్ప అవకాశం. ఈ నేపథ్యంలో భూగర్భంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 31 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది భారత్‌కు గొప్ప అవకాశం. ఈ నేపథ్యంలో భూగర్భంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను పెం చుకోవాలని మన దేశం భావిస్తోంది. ఇందుకోసం సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్‌ వంటి దేశాల నుంచి ముడి చమురును మరింతగా దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. దీనివల్ల భవిష్యత్‌లో సరఫరా లేదా ధరలకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించే అవకాశం ఏర్పడనుంది. భారత్‌ అత్యవసరాల కోసం 53.3 లక్ష ల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిల్వలు 9.5 రోజులకు సరిపోతాయి. కర్ణాటకలోని మంగళూరు, పదూర్‌తోపా టు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో భూగర్భ నిల్వ కేంద్రాలున్నాయి. 

Updated Date - 2020-04-09T06:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising