ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాన్యూల్స్‌ షేరు జిగేల్‌

ABN, First Publish Date - 2020-12-02T06:23:09+05:30

గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటాను కార్లైల్‌ గ్రూప్‌ చేజి క్కించుకోనున్నట్లు వార్తలు రావడంతో కంపెనీ షేరు కొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర ఒక దశలో 6 శాతం పెరిగి రూ.438 చేరింది. చివరకు 3.92 శాతం లాభంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటాను కార్లైల్‌ గ్రూప్‌ చేజి క్కించుకోనున్నట్లు వార్తలు రావడంతో కంపెనీ షేరు కొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర ఒక దశలో 6 శాతం పెరిగి రూ.438 చేరింది. చివరకు 3.92 శాతం లాభంతో రూ.428.60 వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈలో 3.75 శాతం పెరిగి రూ.428 వద్ద ముగిసింది. గ్రాన్యూల్స్‌ ప్రమోటర్లకు చెందిన 42 శాతం వాటాను దాదాపు 100 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.7,400 కోట్లు) కార్లైల్‌ కొనుగోలు చేయనుందని, చర్చలు చివరి దశలో ఉన్నట్లు వార్తలు రావటమే షేరు జోరుకు కారణంగా ఉంది. 

Updated Date - 2020-12-02T06:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising