ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఓసీఎల్‌ లాభం రూ.18 కోట్లు

ABN, First Publish Date - 2020-08-06T07:07:35+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.18.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.5.86 కోట్లతో పోలిస్తే 209 శాతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.18.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.5.86 కోట్లతో పోలిస్తే 209 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం రూ.142 కోట్లు నమోదైంది. కొవిడ్‌ ప్రభావం మొదటి త్రైమాసికం ఫలితాలపై ఉందని.. ద్వితీయ త్రైమాసికంలో కార్యకలాపాలు గాడిలో పడి మూడు, నాలుగు త్రైమాసికాల్లో పుంజుకోగలవని భావిస్తున్నట్లు పేర్కొంది. 


Updated Date - 2020-08-06T07:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising