ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎంఆర్‌ భాగస్వామి గ్రూపే ఏడీపీకి రూ.20,750 కోట్లు

ABN, First Publish Date - 2020-03-31T06:59:52+05:30

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) అంతర్జాతీయ భాగస్వామి గ్రూపే ఏడీపీ బాండ్ల జారీ ద్వారా 250 కోట్ల యూరోలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) అంతర్జాతీయ భాగస్వామి గ్రూపే ఏడీపీ బాండ్ల జారీ ద్వారా 250 కోట్ల యూరోలు (దాదాపు రూ. 20,750 కోట్లు) సమీకరించింది. జీఏఎల్‌లో గ్రూపే 49 ు వాటాను ఫిబ్రవరిలో రూ.10,780 కోట్లకు కొనుగోలు చేసింది. 


Updated Date - 2020-03-31T06:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising