ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి రోజే 21శాతం పెరిగిన గ్లాండ్‌ ఫార్మా షేరు

ABN, First Publish Date - 2020-11-21T07:53:38+05:30

గ్లాండ్‌ ఫార్మా షేర్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో నమోదయ్యాయి. పబ్లిక్‌ ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక్కో షేరును రూ.1,500కు కేటాయించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లాండ్‌ ఫార్మా షేర్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో నమోదయ్యాయి. పబ్లిక్‌ ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక్కో షేరును రూ.1,500కు కేటాయించగా..  ఎన్‌ఎ్‌సఈలో రూ.1710 వద్ద, బీఎ్‌సఈలో రూ.1701 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తొలి రోజే ఇష్యూ  ధరతో పోలిస్తే 21 శాతం పైగా పెరిగింది. బీఎ్‌సఈలో రూ.1,850 గరిష్ఠ స్థాయిని తాకిన షేరు చివరకు రూ.1,820.45 వద్ద ముగిసింది. 

Updated Date - 2020-11-21T07:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising