ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో నలుగురు టొయోటా ఉద్యోగులకు కరోనా

ABN, First Publish Date - 2020-07-12T02:05:14+05:30

కర్ణాటకలోని బిదడిలో ఉన్న టొయోటా కర్లోస్కర్ మోటార్ (టీకేఎం) మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మరో నలుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలోని బిదడిలో ఉన్న టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మరో నలుగురు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఫలితంగా ఈ ప్లాంట్‌లో కరోనా బారినపడిన ఉద్యోగుల సంఖ్య 18కి పెరిగింది. ఇటీవల 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా కరోనా బారినపడి ఉద్యోగులు చివరిసారి గత నెల 29, ఈ నెల 2, 3 తేదీలలో విధులకు హాజరైనట్టు టీకేఎం తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా బాధితుల ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టులను క్వారంటైన్ చేసినట్టు పేర్కొంది. బాధిత ఉద్యోగుల చికిత్స సమయంలో వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Updated Date - 2020-07-12T02:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising