ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌డీఐల జోరు... తొలి ఆరు నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2020-11-30T00:47:01+05:30

ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుఎఫ్‌డీఐ)లు 15 శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుఎఫ్‌డీఐ)లు  15 శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్దఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల (రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 26 బిలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్(29 శాతం), సింగపూర్(21 శాతం) నుండి వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం వరకు ఉన్నాయి. ఎఫ్‌డీఐలు భారత్‌కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది. 


Updated Date - 2020-11-30T00:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising