ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-వే బిల్లులకు నెలాఖరు వరకు గడువు

ABN, First Publish Date - 2020-04-05T06:08:44+05:30

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతీయ రహదారుల వద్ద సరుకు రవాణా లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతీయ రహదారుల వద్ద సరుకు రవాణా లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జీఎ్‌సటీ ఈ-వే బిల్లుల గడువు తేదీని ఈ నెల చివరి వరకు పొడిగించింది. మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 15 మధ్యలో గడువు ముగిసే ఈ-వే బిల్లులకు మాత్రమే ఈ గడువు పొడిగింపు వర్తించనుంది. జీఎ్‌సటీ చట్టం ప్రకారం.. రూ.50,000 మించి విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించేందుకు ఈ-వే బిల్లు తప్పనిసరి. 

Updated Date - 2020-04-05T06:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising