ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాటరీ లేకపోయినా విద్యుత్‌ వాహనాల అమ్మకం

ABN, First Publish Date - 2020-08-13T05:55:31+05:30

విద్యుత్‌ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలు ఇక బ్యాటరీలు ఏర్పాటు చేయకుండానే, ఈ వాహనాలను అమ్మవచ్చు. అధికారులు వాటిని రిజిస్టర్‌ చేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలు ఇక బ్యాటరీలు ఏర్పాటు చేయకుండానే, ఈ వాహనాలను  అమ్మవచ్చు. అధికారులు వాటిని రిజిస్టర్‌ చేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో విద్యుత్‌ వాహన కొనుగోలుదారులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలు ధరలో 30-40 శాతం ధర బ్యాటరీలదే. కాకపోతే ఈ వాహనాల భధ్రతకు సంబంధించి టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ మాత్రం తప్పనిసరి. అలాగే ఈ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఏజెన్సీనే ఈ వాహనంలో అమర్చే బ్యాటరీ రెగ్యులర్‌ బ్యాటరీనా ?లేక మార్చదగిన (శ్వాప్‌) బ్యాటరీనా? అనే విషయాన్నీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. 


Updated Date - 2020-08-13T05:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising