ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో దివీస్‌ మూడో యూనిట్‌

ABN, First Publish Date - 2020-12-02T06:22:24+05:30

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. యూనిట్‌ నిర్మాణాన్ని డిసెంబరు 7న ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.1,500 కోట్ల పెట్టుబడులు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. యూనిట్‌ నిర్మాణాన్ని డిసెంబరు 7న ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. మూడో యూనిట్‌ ఏర్పాటుకు దశల వారీగా దివీస్‌ ల్యాబ్స్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూనిట్‌ మొదటి దశలో ఔషధాల ఉత్పత్తి ఏడాది, ఏడాదిన్నరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.


Updated Date - 2020-12-02T06:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising