అంచనాలు మించుతాం: గ్రాన్యూల్స్
ABN, First Publish Date - 2020-03-27T05:47:05+05:30
కరోనా సంక్షోభం, లాక్డౌన్ ప్రభావం కొంత ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.300 కోట్ల నికర లాభాన్ని కంపెనీ అధిగమిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కరోనా సంక్షోభం, లాక్డౌన్ ప్రభావం కొంత ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.300 కోట్ల నికర లాభాన్ని కంపెనీ అధిగమిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు. నాలుగో త్రైమాసికం పనితీరు.. క్రితం త్రైమాసికాల్లో ప్రకటించిన విధంగానే ఉంటుందని, చైనాలోని పరిస్థితులు కంపెనీపై ఎటువంటి ప్రభావం చూపలేదన్నారు.
Updated Date - 2020-03-27T05:47:05+05:30 IST