ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 14న రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

ABN, First Publish Date - 2020-06-30T05:58:12+05:30

భారత బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో విడత సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చే నెల 14న ప్రారంభమవుతుంది. జూలై 17న ముగిసే ఈ ఇష్యూ ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించాలని ఈ ఇష్యూని నిర్వహించే ఎడల్‌వైజ్‌ ఏఎంసీ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో విడత సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చే నెల 14న ప్రారంభమవుతుంది. జూలై 17న ముగిసే ఈ  ఇష్యూ ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించాలని ఈ ఇష్యూని నిర్వహించే ఎడల్‌వైజ్‌ ఏఎంసీ తెలిపింది. గత ఏడాది డిసెంబరులో జారీ చేసిన భారత బాండ్‌ ఈటీఎఫ్‌ తొలి ఇష్యూ ద్వారా రూ.12,400 కోట్లు సమీకరించారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఎడల్‌వైజ్‌ ఏఎంసీ ట్రిపుల్‌ ఏ పరపతి రేటింగ్‌ ఉండే ప్రభుత్వ రంగ సంస్థల రుణ పత్రాల్లో మదుపు చేస్తారు. 


Updated Date - 2020-06-30T05:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising