ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ABN, First Publish Date - 2020-08-04T22:01:53+05:30

వరుసగా నాలుగు రోజుల పాటు ఎదురైన నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వరుసగా నాలుగు రోజుల పాటు ఎదురైన నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో ఇవాళ ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. తుదికంటా అదే జోరు కొనసాగించి భారీ లాభాలు నమోదు చేశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 806 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకగా.. నిఫ్టీ మరోసారి కీలకమైన 11 వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 748 పాయింట్ల (2 శాతం) లాభంతో 37,687.91 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సైతం 204 పాయింట్లు బలపడి (1.87 శాతం) 11,095.25 వద్ద క్లోజ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్టీస్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి సుజుకి తదితర షేర్లు లాభాలు నమోదు చేయగా.. టెక్ మహింద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, టాటా మోటార్స్ తదితర షేర్లు వెనుకబడిన వాటిలో ఉన్నాయి. 

Updated Date - 2020-08-04T22:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising